YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడప పార్లమెంట్ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర ను ప్రారంభించారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీ�