మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడెం శాంతమ్మతోపాటు ఇద్దరు వార్డు సభ్య
మునుగోడులో కారు గెలుపు ఖాయమని, అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తు�
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�