మున్నేరు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరుణగిరి,
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధ�