తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్య�
జిల్లాలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రూ. 21 వేల వేతనాన్ని చెల్లించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ.అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ ఆధ్వర�