తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. తమ పాలన బాగుంది.. జనం సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఒలకబోస్తున్న మేకపోతు గాంభీర్యం ఒట్టిదేనని తేలిపోయింది. రెండేండ్ల పదవీకాలం పూర్తి�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొత్తం 16 వార్డులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరిగింది. అయితే మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేత�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. బల్దియా ఫలితాలపై రాజకీయపార్టీలతో పాటు అన్నివర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్తో పాటు కాం గ్రెస్, బీజేపీ,ఎంఐఎం పార్టీలు ఫలితాలు తమకు అనుకూలంగా ఉ