Mungeshpur | ఢిల్లీలోని ముంగేష్పూర్ వెదర్ స్టేషన్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదవడంపై ఐంఎడీ క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ లోపం కారణంగా 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా చూపించినట్లు తెలిపింది.
దేశ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఢిల్లీలో (Delhi) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం 4.14 గంటలకు నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయిన విష�