Wayanad landslides: వయనాడ్లో విలయానికి కారణం అధిక వర్షమే అని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల్లో కొండచరియలు కొట్టుకువచ్చిన ప్రాంతంలో సుమారు 572 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 152�
Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది వలస కార్మికులు గల్లంతైనట్లు (labourers feared missing) తెలిసింది.