ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదట ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు. అక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాం�
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో అంతా రివర్స్ అయ
ములు గు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వరంగల్కు 50 కిలోమీటర్ల దూరంలో, గోదావరి పరీవాహక ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం వరకు ఏకైక దికుగా ఉన్న ఈ ఆస్పత్రి న�