నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం బేగంపేట్ పాటిగడ్డలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను మంగళవారం
అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేయాలని చూసిన అక్రమార్కుల ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. కబ్జారాయుళ్ల నుంచి ఆ స్థలాన్ని కాపాడి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నో