కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�
కాళేశ్వర ఆలయం| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరాలయంలో శ్రావణ శోభ నెలకొన్నది. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు.