నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది.
పెషావర్, సెప్టెంబర్ 3: చైనా తమకు ‘అత్యంత ముఖ్యమైన భాగస్వామి’ అని తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ అన్నారు. అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంలో చైనా కీలక పాత్ర పోషించాలని కోరుకొంటున్నట్టు చెప్పారు. అ�