ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని రైతు సంఘం నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. రైతు సంఘం నల్లగొండ మండల మహాసభ నల్లగొండలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి అన్నారు. సోమవారం సీపీఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్