మాదాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ మాదాయపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను కోరారు.
ముదిరాజ్ల అభివృద్ధికి కృషి 70 ఏండ్లలో తీరని గోస ఏండ్లల్లో తీరింది.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రూ.2016 పింఛన్లు మంత్రి తన్నీరు హరీశ్రావు చేగుంట, సెప్టెంబర్ 4 : నిరుపేదలకు సొంత ఇంటి జాగాలో ఇల్లు కట్ట�
ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూన్ 17: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న పర్యాటక పనులను పరుగులు పెట్టించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అ