మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ డాక్టర్ కాదని, అంతా గంజాయి సోపతేనని ‘బీజేవైఎం ఆల్ ఇండియా’ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో బీజేపీ జిల్లా అధ్�
మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్(ఎంఎస్ఎస్వో) ట్రస్టుతోనే పేదలకు సేవలందించడంతోపాటు వారికి విద్య, వైద్యానికి ఆర్థిక సహా యాన్ని అందిస్తున్నామని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్బాబు అన్నారు.