మోదీని డిమాండ్ చేసిన సీపీఐ నేత చాడ యాదాద్రి, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పడం కాదు.. ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి
మండీల్లో రాజ్యమేలుతున్న అవినీతి ధాన్యం కొనుగోలుకు నిరాకరణ విధిలేక ప్రైవేటుకు అమ్ముతున్న రైతులు మద్దతు ధరకు చట్టబద్ధతే పరిష్కారం బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కనీస మద్దతు ధర