రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. శ్రమిస్తేగాని అందవు పుట్టెడు మెతుకులు. రెక్కల కష్టం చేద్దామన్నా దొరకని పనులు. ఉపాధిని వెతుక్కుంటూ వివిధ రాష్ర్టాలకు వలసలు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో కనిపించి. కదిలించి�
ప్రముఖ ఫార్మా గ్రూప్ అయిన ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగారెడ్డి జిల్లా కందిలో నెలకొల్పిన ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భారీ వంటశాలకు రెండు ఆహార రవాణా వాహనాలను సమకూర్చి ఔదార్యాన్ని చాటుకున్నది.