మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మీనాక్షి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు.