జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ�
జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడం చిరుత మృత్యువాతపడింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.