రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఆదివారం నియమించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆశీస్సులతో ఆయన �
తిరుపతి : తిరుమల శ్రీవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారని దర్శించుకొని మొక్కులు చెల్ల�