పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రజానీకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ సోమవారం ఎంపీ వంశీకృష్ణకు వినతి పత్�
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�