తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్న�
పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు.