అమరావతి : ఏపీలోని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ రాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లానని ప్రకటించారు. కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ వైఖరిని వ్యత�
అమరావతి : ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఉప సంహరణపై వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతి రాజ�
AP CM YS Jgan | ఏపీ సీఎం జగన్కు సీబీఐ కోర్టులో ఊరట | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది. సీఎం జగన్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైఎస్సార్ సీపీ
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. గతకొన్నాళ్లుగా ఆయన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్క�
‘‘ఎన్హెచ్ఆర్సీ’’ సమన్లు | ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శితోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ ( (ఎన్హెచ్ఆర్సీ) ఇవాళ సమన్లు జారీ చేసింది.
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ | ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.