స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయంగా తిరుగుబావుటా ఎగురవేసిన దాఖలాల్లేవు. తత్ఫలితంగా రాష్ట్రం అన్నివిధాలుగా పురోగమించింది. జీఎస్డీపీ 14 లక్షల కోట్ల వరకు ఎగబాకింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మరోమారు ‘చేయి’చ్చింది. కీలక కమిటీల్లో ఇప్పటికే చోటు దక్కక నారాజ్లో ఉన్న ఆయనకు మళ్లీ షాకిచ్చింది. తాజాగా, ఎన్నికలకు సంబంధించ�