ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దుమారం కొనసాగుతున్నది. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు మీ ఫోన్ హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు, నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు