మహబూబ్నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
సార్వత్రిక సమరం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్కు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్కర్నూల్ పార�
దేశం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌ రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా�
మహబూబ్నగర్ జిల్లా బీజేపీలో ముసలం రేగుతున్నది. ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ వ్యవహార శైలితో పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇదివరకే టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్రెడ్డి కాంగ