సినీ నటుడు నవదీప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న తమ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. 2017లో సంచలనం సృష్టించిన భారీ డ్రగ్ రాకెట్ కే�
గతంలో డ్రగ్స్ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్ చెప్పినట్టు తెలిసింది. ఎలాంటి వైద్యపరీక్షలకు అయినా తాను సిద్ధమని అన్నట్టు సమాచారం.