సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమతండాకు చెందిన తొమ్మిదేండ్ల బాలుడు జాటోత్ విహాన్రామ్ అస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన కోసియస్కో శిఖరాన్ని అధిరోహించాడు.
పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎతె్తైన శిఖరం మౌంట్ కోసియసో (2,228 మీటర్లు / 7,310 అడుగులు)ను అధిరోహించారు.