మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపున�
హైదరాబాద్లోని మారేడ్పల్లికి చెందిన డాక్టర్ శోభాదేవి నక్కన 68 ఏండ్ల వయస్సులోనూ అరుదైన ఫీట్ సాధించింది. విజయవంతంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన మిసెస్ ఇండియా-2019, భారతీయ మహిళా డాక్టర్గా చరిత