మారేడ్పల్లి : రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివ�
గౌతంనగర్, నవంబర్12: మౌలాలి డివిజన్ ఎస్పీనగర్లో చేపట్టిన డ్రైనేజీ పనులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమీనోద్దిన్, ఎం.భాగ్యనందరావు, డివిజన�