నగరంలో ఇంధన కొరతతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తెరిచిన బంక్లు మధ్యాహ్నం వరకు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరగడం.. కొరత వేధించడం వాహనదారులకు కష్టా
Yadagirigutta | శ్రీ లక్ష్మీనరసింహుడు వెలసిన యాదాద్రి కొండకు భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలువు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.