మోటకొండూర్ : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలకు మహర్దశ కలిగిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నార�
మోటకొండూర్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సుమారు 20నిమిషాల పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో మండలంలోని మాటూరు, తేర్యాల గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కాగా పలు లోతట్టు ప్ర