వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా కుటుంబ ఆదాయ సర్వేను నిర్వహించనున్నది. దేశవ్యాప్తంగా ఆదాయ పంపిణీ, అందులోని అసమానతలను అర్థంచే సుకుని దాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా జ�
దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐ�