ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. విషయం తెలుసుకొన్న తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
మోరంచపల్లి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరు. వారం నుంచి రోజూ వానలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ ఊరి జనం బుధవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అలజడి.. ఇండ�
CM KCR | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయ�
Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలదిగ్భంధమయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు.