బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శ
నాలుగేండ్ల పాటు భిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును ఆదా చేసిన యాచకుడు తన భార్యకు రూ 90,000 విలువైన మోపెడ్ను బహుమతిగా అందించాడు. మధ్యప్రదేశ్లోని చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో ఈ ఘటన వెలుగుచూస