మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదై
మహబూబ్నగర్ జిల్లాలో వానకాలం పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,05,236 ఎకరాలలో వివిధ పంటలు సాగ య్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. గతేడాది కంటే ఈ సారి సుమ�