రెండు రోజులపాటు మంత్రి పొంగులేటి నివాసాలు, ఆఫీసులపై జరిగిన సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఈడీ తీసుకెళ్లిందని, వాటిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజాకు చెందిన రూ.55 కోట్ల విలువైన ‘బినామీ’ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో 15 స్థిరాస్తులు ఉన్నాయని తెలిపింది. మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భ�
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చైనా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముమ్మరం చేశారు. అక్రమ బెట్టింగ్లతో సంపాదించిన రూ. వేల కోట్లను నిందిత�