గత ఆర్థిక సంవత్సరంలో మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ జరిపిన అరెస్టులు సుమారు 27 శాతం తగ్గినప్పటికీ జప్తు చేసిన ఆస్తుల విలువ మాత్రం రూ.81 వేల కోట్లకు పైగా రికార్డు స్థాయిలో నమోదైంది.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇటీవలి కాలంలో పదేపదే వార్తలకెక్కుతున్నది. ఇది ఆ సంస్థ సాధించిన విజయాల వల్ల కాకుండా, సందేహాస్పద పాత్ర వల్ల కావడం గమనార్హం. గత పదేండ్ల గణాంకాలు గమనిస్తే ఈడీ కేసుల పస ఏమిటో తేటతెల్
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీఎంఎ