వచ్చే (2023-24) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
శాసనసభ ముందుకు ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.