Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేస�
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.