పరువునష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 2019లో మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్�
Rahul Gandhi:రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయ్యింది. కాంగ్రెస్ నేతపై అనర్హత వేటు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియేట్ తన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని తెలిపారు.