వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మాడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. సోమవారం ర్గంలోని 18వ డివిజన్లో రూ.4కోట్ల 18లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మరో 20 ఏండ్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.