Mobile Transformers | కుత్బుల్లాపూర్, మార్చి18 : వేసవిలో తలెత్తే కరెంటు కొరతను తీర్చేందుకు అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చే కరెంటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఇవాళ మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. �
రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం �