రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం
తమ సమస్యలను పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట�