నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీతను ఆర్భాటంగా చేపట్టిన ప్రభుత్వం... ఏడాది గడవకముందే అటకెక్కించిందని తెలుస్తున్నది. పలుచోట్ల పూడికతీత పనులు ప్రారంభమేకాకపోగా, చేపట్టిన చోట అడుగు ముందుకుపడని దుస్థితి న�
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు