ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సీఎం కేసీఆర్.. అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉందన్న అహంతో ధన రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల�