mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ �
MLC Dasoju Shravan kumar | ‘ఒక వ్యక్తి –ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసి, ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి తొలగించాలని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఆర్ఎస్ నాయకులు బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్న�
MLC Dasoju Shravan kumar | టోలీచౌకి ఘటనాస్థలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రెస్క్యూ టీం సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణను సీఎం రేవంత్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, గత 10 నెలల్లో ఆయన సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులు వార్షిక రుణ సమీకరణ లక్ష్యాన్ని దాటి 128 శాతానికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు మార్�
ఎఫ్ఎస్లో జరిగిన అగ్నిప్రమాదం యాదృచ్ఛికమా? సాక్ష్యాలను కాల్చి బూడిద చేసేందుకు వేసిన పక్కా స్కెచ్చా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ శనివారం అనుమానం వ్యక్తంచేశారు.
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయన
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర�