తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరి చూపు బీఆర్ఎస్ వైపే మళ్లిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ లేదని, రానున్న ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
జిల్లాకు తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వ�