బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని కొప్పూరు, రత్నగిరి, గాంధీనగర్, మాణిక్యాపూర్, వంగర, రంగయ్యపల్లి గ్రామాల్లో ప్రచారం
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లా