అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మహ్మద్నగర్ మండల మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా�
నిజాంసాగర్ మండలంలో రూ.476కోట్లతో నిర్మిస్తున్న నాగమడుగు మత్తడి నిర్మాణ పనులు 15శాతం మాత్రమే పూర్తయ్యాయని, త్వరితగతిన పూర్తిచేస్తే జుక్కల్ నియోజకవర్గంలోని 41వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే తో�