ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీ నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మోసం చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సంచలనం సృష్టించింది.
Ramappa temple | కాకతీయుల కళా వైభవమైన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ శిల్ప కళకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫిదా అయ్యారు. జీవకళతో చెక్కి న శిల్పాలను చూసి ముగ్ధులయ్యారు.